Nojoto: Largest Storytelling Platform

శేషేంద్రజాలం ఈ శతాబ్ది తొలి అభ్యుదయ కావ్యకిరణాల్లో

 శేషేంద్రజాలం
ఈ శతాబ్ది తొలి అభ్యుదయ కావ్యకిరణాల్లో ఒక మహత్తరమైన ఉషఃకిరణం వజ్రాయుధం. ఒక కొత్త బొమ్మను చూడగానే గంతేసి చేజిక్కించుకునే పసివాడి లాంటిది సోమసుందర్ సారస్వత హృదయం - సదానిర్మలమైన శైశవ జగత్తులాంటిది ఆయన కావ్యాత్మ. తరం, ప్రాంతం, వయసు లాంటి శృంఖలాలెరుగని కావ్యాత్మ సాహిత్య విమర్శలో సంధించిన మరో వజ్రాయుధం శేషేంద్రజాలం. కావ్యం - కావ్య విమర్శల తాదాత్మ్యా నికి ఈ శతాబ్దిలో ఒకే ఒక నిఖార్సైన నిదర్శనం సోమసుందర్ శేషేంద్రజాలం.

- ఇంద్ర ప్రసాద్

***

భావ కవిత్వ యుగం సమాప్తమైపోయిన తర్వాత అభ్యుదయ కవిత్వాన్ని తీసుకొచ్చిన వారిలో శ్రీశ్రీ.. నారాయణబాబు, పఠాభి, ఆరుద్ర, సోమసుందర్ తదితరులు ప్రముఖులు. నారాయణబాబు, పఠాభి లయరహితమైన వచన కవితలు రాయగా శ్రీశ్రీ.. సోమసుందర్ గేయ ఛందస్సుల్లో కవితలల్లారు.
 శేషేంద్రజాలం
ఈ శతాబ్ది తొలి అభ్యుదయ కావ్యకిరణాల్లో ఒక మహత్తరమైన ఉషఃకిరణం వజ్రాయుధం. ఒక కొత్త బొమ్మను చూడగానే గంతేసి చేజిక్కించుకునే పసివాడి లాంటిది సోమసుందర్ సారస్వత హృదయం - సదానిర్మలమైన శైశవ జగత్తులాంటిది ఆయన కావ్యాత్మ. తరం, ప్రాంతం, వయసు లాంటి శృంఖలాలెరుగని కావ్యాత్మ సాహిత్య విమర్శలో సంధించిన మరో వజ్రాయుధం శేషేంద్రజాలం. కావ్యం - కావ్య విమర్శల తాదాత్మ్యా నికి ఈ శతాబ్దిలో ఒకే ఒక నిఖార్సైన నిదర్శనం సోమసుందర్ శేషేంద్రజాలం.

- ఇంద్ర ప్రసాద్

***

భావ కవిత్వ యుగం సమాప్తమైపోయిన తర్వాత అభ్యుదయ కవిత్వాన్ని తీసుకొచ్చిన వారిలో శ్రీశ్రీ.. నారాయణబాబు, పఠాభి, ఆరుద్ర, సోమసుందర్ తదితరులు ప్రముఖులు. నారాయణబాబు, పఠాభి లయరహితమైన వచన కవితలు రాయగా శ్రీశ్రీ.. సోమసుందర్ గేయ ఛందస్సుల్లో కవితలల్లారు.

శేషేంద్రజాలం ఈ శతాబ్ది తొలి అభ్యుదయ కావ్యకిరణాల్లో ఒక మహత్తరమైన ఉషఃకిరణం వజ్రాయుధం. ఒక కొత్త బొమ్మను చూడగానే గంతేసి చేజిక్కించుకునే పసివాడి లాంటిది సోమసుందర్ సారస్వత హృదయం - సదానిర్మలమైన శైశవ జగత్తులాంటిది ఆయన కావ్యాత్మ. తరం, ప్రాంతం, వయసు లాంటి శృంఖలాలెరుగని కావ్యాత్మ సాహిత్య విమర్శలో సంధించిన మరో వజ్రాయుధం శేషేంద్రజాలం. కావ్యం - కావ్య విమర్శల తాదాత్మ్యా నికి ఈ శతాబ్దిలో ఒకే ఒక నిఖార్సైన నిదర్శనం సోమసుందర్ శేషేంద్రజాలం. - ఇంద్ర ప్రసాద్ *** భావ కవిత్వ యుగం సమాప్తమైపోయిన తర్వాత అభ్యుదయ కవిత్వాన్ని తీసుకొచ్చిన వారిలో శ్రీశ్రీ.. నారాయణబాబు, పఠాభి, ఆరుద్ర, సోమసుందర్ తదితరులు ప్రముఖులు. నారాయణబాబు, పఠాభి లయరహితమైన వచన కవితలు రాయగా శ్రీశ్రీ.. సోమసుందర్ గేయ ఛందస్సుల్లో కవితలల్లారు.