ఆంధ్రభూమి వీక్లీలో అప్పుడు సీరియల్స్ రాసేవారు...యండమూరి ,..మల్లాది.. యర్ంశెట్టి సాయి,..డిటెక్టీవ్ స్టోరీస్ మధుబాబు..ఇంకా చాలా మందివి చదివేవాన్ని....ఇప్పుడు సమయం దొరకదు...కాని పుస్తక పఠవం చాలా మంచిది...అని నా అభిప్రాయం
#yqkavi#yqbaba#పుస్తకం#lockdown#teluguvelugu#సహస్రాక్ష #YourQuoteAndMine
Collaborating with Dasari Laxman